ఉష మందిరంలో అనిరుద్ధుడు ఉంటున్నాడనే విషయం బయటికి తెలియకుండా చిత్రరేఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమె ఉందనే ధైర్యంతోనే వాళ్లిద్దరూ ఎలాంటి ఆందోళన లేకుండా ముచ్చట్లతో మునిగితేలుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున చిత్రరేఖ లేని సమయంలో, మరో చెలికత్తె…

Continue Reading

ఉష – అనిరుద్ధుడు ఇద్దరూ కూడా ప్రేమానురాగారక్తులై కాలం గడుపుతుంటారు. తల్లిదండ్రుల ఆలోచన లేక .. ఉద్యానవన విహారాన్ని కూడా మరిచి అనిరుద్ధుడే లోకంగా ఉష ఉంటుంది. ఇక ద్వారక గురించిన ఆలోచనగానీ .. తన భార్య రుక్మలోచన ఆలోచనగాని లేకుండా…

Continue Reading

రాత్రి శయన మందిరంలో నిద్రించిన అనిరుద్ధుడు, తెల్లవారగానే కనిపించకపోవడంతో ఆయన భార్య రుక్మలోచన ఆందోళన చెందుతుంది. ఉన్నపళంగా మనిషి మాయంకావడంతో కంగారుగా వెళ్లి రుక్మిణీ .. కృష్ణులకు విషయం చెబుతుంది. దాంతో కృష్ణుడు కూడా ఆలోచనలో పడతాడు. అనిరుద్ధుడు ఏమైపోయాడు? ఎక్కడ…

Continue Reading

స్వప్నంలో అనిరుద్ధుడిని చూసిన వెంటనే ఉష మనసు పారేసుకుంటుంది. అతణ్ణి చూడాలని ఉందనీ .. మాట్లాడాలని మనసు ఆరాటపడుతుందని అంటుంది. దాంతో తన మంత్రశక్తితో తీసుకువస్తానని చెప్పి, ద్వారకకి చిత్రరేఖ వెళుతుంది. రాత్రివేళలో అనిరుద్ధుడి శయ్యా మందిరంలోకి వెళుతుంది. సూక్ష్మరూపంలో అతణ్ణి…

Continue Reading

ఓ రోజు రాత్రి ఉష నిద్రిస్తూ ఉండగా ఆమె స్వప్నంలో మన్మథుడిని పోలిన ఒక పురుషుడు కనిపిస్తాడు. స్వప్నంలో నుంచి మెలకువ రాగానే ఉష .. తన స్నేహితురాలైన చిత్రరేఖను పిలుస్తుంది. ఆమె బాణాసురుడి మంత్రి కుంభాండకుడి కుమార్తె. ఉష తన…

Continue Reading

రుక్మి మనవరాలైన “రుక్మలోచన”తో శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి వివాహం జరుగుతుంది. ఓ రోజున ఆ నూతన దంపతులను ఆశీర్వదించడానికి నారద మహర్షి ద్వారక వస్తాడు. ఆ దంపతులకు తన ఆశీస్సులను అందజేస్తాడు. అనిరుద్ధుడితో మాట్లాడుతూ నారదుడు బాణాసురుడి ప్రస్తావన తీసుకువస్తాడు. బాణాసురిడి…

Continue Reading

బలిచక్రవర్తి కుమారుడైన “బాణాసురుడు” .. “శోణపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన మహాశివ భక్తుడు .. ప్రతినిత్యం శివపూజ తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. మహాపరాక్రమవంతుడైన బాణాసురుడు, తన రాజ్యంవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో పరమశివుడిని గురించి…

Continue Reading

పారిజాత వృక్షాన్ని భూలోకానికి తరలించడానికి ప్రయత్నిస్తున్న శ్రీకృష్ణుడిపై దేవేంద్రుడు మండిపడతాడు. క్షీరసాగర మథనంలో తమకి లభించిన పారిజాత వృక్షాన్ని దొంగచాటుగా తరలించడం భావ్యం కాదని చెబుతాడు. నరకాసురుడి బారి నుంచి దేవలోకాన్ని కాపాడిన కృష్ణుడు, అదే దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని…

Continue Reading

సత్యభామ ముచ్చటపడిన విధంగానే “నందన ఉద్యానవనం”లోని పారిజాత వృక్షాన్ని పెకిలించడానికి కృష్ణుడు సిద్ధపడతాడు. అది చూసిన కాపలాదారులు పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఆ పారిజాత వృక్షం “శచీదేవి”కి ప్రాణ సమానమనీ, దానిని పెకిలించే ప్రయత్నాలు మానుకోమని కోరతారు. ఈ విషయం…

Continue Reading

సత్యభామకు ఇచ్చిన మాట మేరకు దేవలోకం నుంచి “పారిజాతవృక్షం” తీసుకురావడానికి సత్యభామ సమేతుడై కృష్ణుడు బయల్దేరతాడు. సత్యభామ సమేతంగా కృష్ణుడు తమ లోకానికి రావడం పట్ల దేవేంద్రుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ దంపతులను సాదరంగా ఆహ్వానిస్తాడు. దేవేంద్రుడు ఆ దంపతులను…

Continue Reading