Ketaki Sangameshwara Swamy Temple పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో “కేతకీ సంగమేశ్వర క్షేత్రం”(Ketaki Sangameshwara Swamy Temple) ఒకటి. అనేక మహిమాన్వితమైన సంఘటనల సమాహారంగా కనిపించే ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రం – మెదక్ జిల్లా .. జహీరాబాద్…
పుణ్యక్షేత్రాలు
Punyakshetralu – పుణ్యక్షేత్రాలు – Sthala Puranam – స్థల పురాణం
Thiruparankundram Subramanya Swamy Temple Madurai సాధారణంగా సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో విగ్రహరూపంలోను .. మరికొన్ని క్షేత్రాలలో సర్పరూపంలోను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. స్వామి చాలా క్షేత్రాలలో నుంచున్న భంగిమలో ఒక్కడే దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం స్వామి…
Vijayawada Indrakeeladri Durga Malleswara Swamy ఇంద్రకీలాద్రి అనగానే కొండపై కొలువైన దుర్గమ్మ తల్లి కళ్లముందు కదలాడుతుంది. ఆ తల్లి లీలా విశేషాలు మనోఫలకంపై మెదులుతాయి. కృష్ణా జిల్లా .. విజయవాడలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. విజయేశ్వరి అయిన అమ్మవారి పేరుమీదనే…
Penuganchiprolu Tirupatamma Temple ఒక ఇంటికి గారాల కూతురు .. మహా భక్తురాలు .. అత్తారింటికి పోయిన తరువాత అన్నీ అష్టకష్టాలే. అయినా భర్త కోసం భరిస్తుంది .. సహిస్తుంది. ఆ తర్వాత ఊళ్లోని వాళ్లంతా చూస్తుండగానే తాను అమ్మవారి అంశనని…
Tirupati Tataiahgunta Gangamma Temple లోక కల్యాణం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరించి అసుర సంహారం చేసింది. మానవ రూపంలోని అసురులను అంతమొందించడానికి అమ్మవారు మానవ రూపంలోనే జన్మించిన వృత్తాంతాలు అక్కడక్కడా వినిపిస్తూ ఉంటాయి. అలా ఒకప్పుడు తిరుపతిలో స్త్రీలను…
Aluru Kona Ranganatha Swamy Temple సాధారణంగా శ్రీమహావిష్ణువు .. రాముడిగా .. కృష్ణుడిగా .. వేంకటేశ్వరస్వామిగా ఆవిర్భవించిన క్షేత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ స్వామి రంగసనాథుడిగా ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. రంగనాథస్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రాలు మరింత…
Chilakalapudi Panduranga Swamy Temple శ్రీమన్నారాయణుడు .. పాండురంగస్వామిగా అనేకమంది భక్తులను అనుగ్రహించాడు. “పండరీపురం”లో చంద్రభాగా నదీ తీరంలో కొలువైన ఆ స్వామి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్త పుండరీకుడి కోసం ఇక్కడ వెలసిన స్వామి, ఆ…
Devuni Kadapa Venkateswara Swamy Temple వేంకటేశ్వరస్వామి కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో “దేవుని కడప” ఒకటిగా కనిపిస్తుంది. ఒకప్పుడు కడపకి అత్యంత సమీపంలో ఉన్న ఈ క్షేత్రం .. ఇప్పుడు కడపలో కలిసిపోయే కనిపిస్తుంది. వేంకటేశ్వరస్వామి మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించక ముందు…
Hampi Virupaksha Swamy Temple పరమశివుడు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో “హంపి” ఒకటి. కర్ణాటక రాష్ట్రం .. విజయనగర జిల్లా .. హోస్పెట్ కి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. విజయనగర రాజులు హంపిని రాజధానిగా చేసుకుని తమ పాలనను కొనసాగించారు….
Jamalapuram Sri Venkateswara Swamy Temple వేంకటేశ్వరస్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తన భక్తులు తన దగ్గరకి రాలేని పరిస్థితుల్లో తానే వారి దగ్గరికి వెళ్లి వెలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తన భక్తుల…