Dwaraka Tirumala Sri Venkateswara Swamy Temple వేంకటేశ్వరస్వామి వెలసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా “ద్వారకా తిరుమల” కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు. మండల కేంద్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర…
పుణ్యక్షేత్రాలు
Punyakshetralu – పుణ్యక్షేత్రాలు – Sthala Puranam – స్థల పురాణం
Mattapalli Lakshmi Narasimha Swamy Temple లోక కళ్యాణం కోసం హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి, ఆ తరువాత మహర్షుల అభ్యర్థనతో అనేక క్షేత్రాలలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో సంహరించిన స్వామి .. ఆ అసురుడి రక్తం గోళ్లలోకి పోయి స్వామిని…
Chilkur Balaji Temple శ్రీవెంకటేశ్వరస్వామి పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే క్షేత్రం తిరుమల. ఇక్కడి ఏడుకొండలు .. స్వామివారి వైకుంఠానికి చెందినవి అని చెబుతుంటారు. తిరుమల క్షేత్రంలో అనేక తీర్థాలు కనిపిస్తాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో విశేషం కనిపిస్తూ ఉంటుంది….
శ్రీమహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీరాముడిగా .. శ్రీకృష్ణుడిగా .. వేంకటేశ్వరస్వామిగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అయితే సత్యనారాయణస్వామిగా ఆయన ఆవిర్భవించిన సందర్భాలు .. ప్రదేశాలు చాలా తక్కువ. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా “జైనాథ్” కనిపిస్తుంది. తెలంగాణ – ఆదిలాబాద్ జిల్లా…
శ్రీరాముడు నడయాడిన క్షేత్రాలను దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. రామాయణంలోని ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే ఆనందం .. అనుభూతి వేరు. అలాంటి క్షేత్రాలలో “రామేశ్వరం” ముందు వరుసలో కనిపిస్తుంది. తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో…
తమిళనాడులోని ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో “తిరువొట్రియూర్” ఒకటిగా కనిపిస్తుంది. చెన్నై నగరానికి సమీపంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడ త్యాగరాజస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పొడవైన ప్రాకారాలు .. ఎత్తైన గాలి గోపురాలు .. విశాలమైన మంటపాలు .. అందంగా…
పరమశివుడిని అవమానపరచాలనే ఉద్దేశంతో దక్షుడు నిరీశ్వర యాగం చేస్తాడు. ఆ విషయం సదాశివుడికి అర్థమవుతుంది. అయితే తండ్రి మనసులో ఏవుందో తెలియని సతీదేవి, భర్త మాటను కాదని తను అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెకి విషయం అర్థమవుతుంది. తాను…
పరమశివుడు అనేక క్షేత్రాలలో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొండ గుహలలో .. సొరంగ మార్గాలలో .. జలపాతాలలో .. సెలయేళ్లలో ఇలా స్వామి తనకి ఇష్టమైన ప్రదేశాలలో ఆవిర్భవించడం కనిపిస్తుంది. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రంగా…
శ్రీమహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహస్వామి అవతారం ఒకటి. లోక కల్యాణం కోసం .. హిరణ్య కశిపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం కూడా ఆ స్వామి ఆగ్రహోజ్వాలలు చల్లారలేదు. అలా…
లక్ష్మి నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. లోక కల్యాణం కోసం సగభాగం నరుడిగాను .. సగభాగం సింహ రూపంలోను కలిసి అవతరించిన నరసింహుడు. తన అవతార కార్యానికి తగినట్టుగానే అడవులలో .. కొండలపై .. కొండ గుహలలో…