Srivilliputhur Andal(Godadevi) Temple భగవంతుడిని ప్రేమిస్తూ .. ఆరాధిస్తూ .. ఆయన ఆలోచనలతోనే అనుక్షణం గడుపుతూ .. ఆ స్వామిని భర్తగా భావిస్తూ .. చివరికి ఆయనను భర్తగా పొందిన ఒక భక్తురాలి క్షేత్రంగా…

Continue Reading

Sri Bhagavatam – Bali Chakravarthi Conquers Amaravathi బలిచక్రవర్తి తన దివ్యరథంపై అమరావతికి యుద్ధానికి బయల్దేరతాడు. అమృతం లభించడానికి ముందు దేవతలు తన దగ్గర వినయం ప్రదర్శిస్తూ వచ్చారు. అమృతం కోసం తన…

Continue Reading

Sri Bhagavatam – Balichakravarthy visits Shukracharya – Heads for war on Amaravathi క్షీరసాగర మథనంలో అమృతభాండం బయటపడినప్పుడు, దానిని తమకి ఇవ్వకుండా దేవతలు మాత్రమే సేవించడం తమని మోసం చేయడమేనని…

Continue Reading

Kanchipuram – Varadaraja Perumal Temple తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన .. పురాణాలలో ప్రస్తావించబడిన క్షేత్రాలలో కంచిలోని “వరదరాజస్వామి” క్షేత్రం ఒకటి. దీనినే “కాంచీపురం” అని కూడా అంటారు. ఇక్కడ స్వామివారిని వరదరాజ పెరుమాళ్…

Continue Reading

Sri Bhagavatam – Emergence of Ugra Narasimhaswamy – Killing of Hiranyakashipu ఇంతకాలంగా ఇన్నిమార్లు చెబుతూ ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు హరినామం మరువకపోవడం .. అనుక్షణం తన ఎదుట తన శత్రువు నామాన్ని…

Continue Reading

Pillaiyarpatti – Karpaga Vinayagar Temple ఎవరు ఏ శుభకార్యాన్ని ఆరంభించినా తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని ప్రార్ధిస్తారు. ఆయనను విస్మరించడం వలన .. మరిచిపోవడం వలన దేవతలు…

Continue Reading

Sri Bhagavatam – Prahlad’s mother Leelavati worries about his son ఎలాంటి శిక్షలు ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతుండటం .. అతను మాత్రం హరినామస్మరణ మానకపోతుండటం హిరణ్యకశిపుడిని తీవ్రమైన అసహనానికి గురిచేస్తుంది. దాంతో…

Continue Reading

Srirangam – Sri Ranganathaswamy Temple శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో .. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో “శ్రీరంగం” ప్రధానమైనదిగా కనిపిస్తుంది. శ్రీరంగం క్షేత్రాన్ని దర్శించడం వలన, మిగతా 107 దివ్య…

Continue Reading

Sri Bhagavatam – Hiranyakasipu’s thought about Prahlad హిరణ్యకశిపుడు ఆలోచనలో పడతాడు. తన భటులు తన ఆదేశానుసారం నడుచుకున్నారు .. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తాను చెప్పినట్టుగానే వాళ్లు తన…

Continue Reading

Vellore – Jalakandeswarar Temple అమృతం కోసం క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. లోక కల్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని నేరేడుపండు పరిమాణంలోకి మార్చేసి దానిని కంఠము నందు నిలిపి…

Continue Reading