Today rashi phahalu – 25 జనవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)…
ఆదిపరాశక్తి నుంచే త్రిమూర్తుల ఆవిర్భావం జరిగినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన అలాంటి అమ్మవారు ఆవిర్భవించిన అష్టాదశ శక్తి పీఠాలలో “కోల్హాపురి” ఒకటిగా కనిపిస్తుంది. మహారాష్ట్ర లోని ఆత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడి అమ్మవారు “మహాలక్ష్మిదేవి” గా…
ప్రాచీనకాలానికి చెందిన శైవ క్షేత్రాలకు వెళితే అక్కడ రాముడు పేరుగానీ .. పరశురాముడు పేరుగాని ఎక్కువగా వినిపిస్తుంది. రావణ సంహారం అనంతరం ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా రాముడు ప్రతిష్ఠించిన చాలా ఆలయాల్లోని శివుడిని…
శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో “గురువాయూర్” ఒకటి. ఇది కేరళ రాష్ట్రం – త్రిచూర్ ప్రాంతానికి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడి నుంచి చాలా తేలికగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చును. ఇక్కడ పూజాభిషేకాలు అందుకునే స్వామివారి మూర్తి యుగయుగాల నాటిదని చెబుతారు. శ్రీకృష్ణుడు…
భగవంతుడు భక్తుల కోరిక మేరకు .. మహర్షుల అభ్యర్థన మేరకు .. తన సంకల్పం కారణంగా కూడా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలాగే తన జాడను తెలియజేయడం .. నిత్య కైంకర్యాలు చేయించుకోవడం చేస్తుంటాడు. అలా స్వామివారు ఒక నవాబుకు స్వప్నంలో దర్శనమిచ్చి…
Tirumalagiri కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవించాడు. తాను ఉన్న కొండలపైకే భక్తులను రప్పించుకుంటూ ఉంటాడు. అలా స్వామి వారు వెలసిన కొండల్లో ఒకటిగా “తిరుమలగిరి”(Tirumalagiri) కనిపిస్తుంది. లోక కల్యాణం కోసం స్వామివారు వెలసిన ప్రదేశాలు కొన్నైతే .. మహర్షుల…
Pushpagiri సాధారణంగా ఒక క్షేత్రంలో శివుడు .. మరో క్షేత్రంలో కేశవుడు కొలువైన క్షేత్రాలలో కంటే, ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఇక హరిహరులిద్దరూ కలిసి నదీ తీరంలో ఆవిర్భవిస్తే అలాంటి క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవని అంటారు….
Shuchindram తమిళనాట ప్రాచీనమైన .. ప్రసిద్ధమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక వైపున ఆధ్యాత్మిక వైభవం .. మరో వైపున చారిత్రక ఘనత కలిగిన ఈ క్షేత్రాలు అడుగడుగునా ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి .. భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి క్షేత్రాలలో…
Udimudi – Sri Lakshmi Narasimha Swamy Temple లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో “ఊడిమూడి”(Udimudi) ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈతకోట .. గంటి .. పెదపూడి మీదుగా ఊడిమూడి గ్రామానికి చేరుకోవచ్చు. గోదావరి…
Somavaram పరమశివుడు ఆయా క్షేత్రాలలో లింగాకారంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కొన్ని క్షేత్రాలలో శివలింగాలు రుద్రాక్ష మాదిరిగా గరుకుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా క్షేత్రాలలో శివలింగాలను రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉంటారు. అయితే రుద్రాక్షయే శివలింగంగా మారిపోయిన క్షేత్రం ఒకటి “సోమవరం”లో(Somavaram) కనిపిస్తుంది….