శుక్రాచార్యుడి దగ్గరికి తాను వచ్చిందే “మృతసంజీవిని” మంత్రాన్ని నేర్చుకోవడం కోసం. కేవలం మంత్రాన్ని నేర్చుకోవాలనే స్వార్థంతో కాకుండా ఎంతో గురుభక్తితోనే ఆయనను తాను సేవించాడు. తనపై గల నమ్మకంతోనే ఆయన తనకి ఆ మంత్రం చెప్పాడు. అలాంటి మంత్రం తనకి ఉపయోగపడకుండా…
శుక్రాచార్యుడి నుంచి కచుడు “మృతసంజీవిని” మంత్రం నేర్చుకుంటాడు. ఇక తాను వచ్చిన పని పూర్తయింది .. అందువలన తిరిగి దేవలోకం వెళ్లిపోవాలని కచుడు నిర్ణయించుకుంటాడు. తాను వెళుతున్నట్టుగా శుక్రాచార్యుడితో చెప్పేసి ఆయన అనుమతిని తీసుకుంటాడు. ఆ తరువాత తాను వెళ్లాలనుకుంటున్న విషయాన్ని…
కచుడిని గురించి దేవయాని ఆందోళన చెందుతూ ఉండటంతో, శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూస్తాడు. సురపానం ద్వారా కచుడు తన కడుపులోకి వెళ్లిన విషయం ఆయనకి తెలుస్తుంది. దాంతో ఆయన ఆ విషయాన్ని దేవయానికి చెబుతాడు. ఎలాగైనా కచుడిని బ్రతికించమని ఆమె శుక్రాచార్యుడిని…
కచుడి పట్ల దేవయాని ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయనను కలుసుకోవడానికీ .. మాట్లాడటానికి ఆమె ఆరాటపడుతూ ఉంటుంది. ఆయన ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఆయన మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నిరంతరం కచుడి ఆలోచనలతోనే గడుపుతూ ఉంటుంది….
Today rashi phahalu – 15 జనవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)…
కచుడు తనకి విధించిన శాపం గురించి యయాతితో దేవయాని చెప్పడం మొదలుపెడుతుంది. దేవతలు .. దానవుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధంలో దానవులు మరణించగానే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు “మృత సంజీవిని” విద్యచే వాళ్లను తిరిగి బ్రతికిస్తుంటాడు. దానవుల…
యయాతి వేషధారణ చూడగానే ఆయన క్షత్రియుడనీ .. మహారాజు అనే విషయాన్ని దేవయాని గ్రహిస్తుంది. ఆయన మంచి ఆజానుబాహుడు .. అందగాడు అని మనసులోనే అనుకుంటుంది. ఇంతటి అందగాడు తనకి మాత్రమే సొంతం కావాలని అనుకుంటుంది. మన్మథుడినే తలదన్నేలా ఉన్న ఈ…
అది నిర్జన ప్రదేశం కావడం వలన పాడుబడిన బావిలోనే దేవయాని ఉండిపోతుంది. కాపాడమని పిలిచినా ఎవరూ వచ్చే ప్రదేశం కాకపోవడంతో దేవయాని ఆలోచనలో పడుతుంది. ఒకవేళ కాపాడమని పిలుద్దామనుకున్నా, తన వంటిపై వస్త్రాలు లేవు. ప్రాణాలు దక్కినా పరువు పోతుంది. ఇతరుల…
వనవిహారానికి వెళ్లిన శర్మిష్ఠ – దేవయాని కూడా ఆ వనాల్లో తిరుగుతూ అలసిపోతారు. అలాంటి సమయంలోనే అక్కడ వాళ్లకు ఒక సుందరమైన సరస్సు కనిపిస్తుంది. దాంతో వాళ్లు అందులో జలకాలాడాలని నిర్ణయించుకుంటారు. తమ చెలికత్తెలలో కలిసి సరస్సులోకి దిగుతారు. అలా వాళ్లు…
వృషపర్వుడు అనే రాక్షస రాజు కూతురు శర్మిష్ఠ .. ఆమె మహా సౌందర్యవతి. ఎంతోమంది రాజులు .. ఆమె అందచందాలను గురించి తెలుసుకుని ఆమెను వివాహమాడాలనే ఆరాటంతో ఉంటారు. శర్మిష్ఠను వివాహం చేసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆమె తండ్రికి రాయబారం…
