అంబరీషుడు ఎన్ని రకాలుగా నచ్చజెబుతున్నప్పటికీ, దుర్వాసుడు చల్లబడడు. అంబరీషుడు శాంతివచనలు పలుకుతున్నా కొద్దీ ఆయన ఆగ్రహంతో రగిలిపోతుంటాడు. పండితులు .. ఇతర రుషుల సమక్షంలో తనని అవమానపరిచిన అంబరీషుడిని అంతం చేయాలనే ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ క్షణమే తన జుట్టులోని ఒక…
నదీ స్నానం చేయడానికి వెళ్లిన దుర్వాసుడు రాకపోవడంతో, ద్వాదశి వేళ మించిపోతుంటుంది. దాంతో అలా అతిథి కోసం నిరీక్షిస్తూ ఉంటే ద్వాదశి గడిచిపోతుందనీ .. వ్రతభంగము అవుతుందని మిగతా పెద్దలు చెబుతారు. ఏడాదికాలం పాటు చేసిన వ్రతానికి ఎలాంటి ఫలితం లేకుండా…
కృష్ణుడి లీలావిశేషాలను గురించి శుక మహర్షి చెబుతూ ఉంటే, పరీక్షిత్తు మహారాజు ఎంతో ఆసక్తిగా వింటాడు. శ్రీమహా విష్ణువును సేవించడం కోసమే ఎంతోమంది భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. స్వామి నామస్మరణనే ఆహారంగా .. ఆధారంగా భావించారు. ఆ స్వామి…
యశోదాదేవి వచ్చిందని తెలియగానే కృష్ణుడి అష్ట భార్యలు అక్కడికి వస్తారు. వాళ్లంతా కూడా వినయ విధేయతలతో ఆమెకి నమస్కరించుకుంటారు. పేరు పేరునా వాళ్లందరినీ దేవకీదేవి పరిచయం చేస్తుంది. అందరినీ కూడా యశోదా దేవి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. అంతటి అందమైన…
ఒక రోజున కృష్ణుడు గ్రహణ స్నానం చేయడానికి తన పరివారముతో కలిసి “శ్యమంత పంచకము” అనే క్షేత్రానికి చేరుకుంటాడు. ఆయన అక్కడికి వచ్చాడని తెలిసి యశోద నందులు అక్కడికి చేరుకుంటారు. యశోదను చూడగానే కృష్ణుడు ఆమె పాదాలకు నమస్కరిస్తాడు. ఆమె అతణ్ణి…
బలరాముడి దగ్గరికి చేరుకున్న కృష్ణుడు .. జరిగిన పెళ్లి విషయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. సుభద్రకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అర్జునుడే తన భర్త అని ఊహించుకుంటూ పెరిగింది. అర్జునుడినే తలచుకుంటూ రోజులు గడుపుతోంది. ఆమె కలల్లో .. ఊహల్లో అర్జునుడే…
అర్జునుడిని కలిసిన తరువాత కృష్ణుడు .. సుభద్రను కూడా కలుసుకుంటాడు. బలరాముడు ప్రయత్నాలు ముమ్మరమైనట్టుగా చెబుతాడు. అర్జునుడితో ఆమె పెళ్లికి తాను ఏర్పాట్లను మొదలు పెడుతున్నాననీ, తాను ఎప్పుడంటే అప్పుడు పెళ్లి పీటలనెక్కడానికి సిద్ధంగా ఉండాలని చెబుతాడు. తాను చెప్పేవరకూ జరుగుతున్న…
యతి వేషంలో తనతో సేవలు చేయించుకుంటున్నది అర్జునుడు అని తెలియగానే సుభద్ర సంతోషంతో పొంగిపోతుంది. తన గురించి అర్జునుడు ఆలోచించడం లేదు .. పట్టించుకోవడం లేదు అని ఇంతకాలంగా తాను అనుకున్నదాన్లో నిజం లేదని గ్రహిస్తుంది. తన కోసం యతి వేషంలో…
అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ .. “ద్వారక” సమీపానికి చేరుకుంటాడు. కృష్ణుడి దర్శనం చేసుకుని వెళదామనే ఉద్దేశంతో ద్వారక నగరంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో ఆయనకి సుభద్ర వివాహ విషయం తెలుస్తుంది. దుర్యోధనుడితో ఆమె వివాహం జరిపించడానికి బలరాముడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసి…
లోక కల్యాణం కోసం ఒక్కో అసురుడిని కృష్ణుడు మట్టుబెడుతూ రావడంతో, ద్వారక వాసులంతా సుఖశాంతులతో జీవిస్తుంటారు. ఒక వైపున బలరాముడు .. మరో వైపున కృష్ణుడు ఉండటంతో ద్వారక వైపు చూడటానికి కూడా ఇతర రాజులు భయపడుతూ ఉండేవారు. దాంతో శత్రువుల…
