కచుడిని గురించి దేవయాని ఆందోళన చెందుతూ ఉండటంతో, శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూస్తాడు. సురపానం ద్వారా కచుడు తన కడుపులోకి వెళ్లిన విషయం ఆయనకి తెలుస్తుంది. దాంతో ఆయన ఆ విషయాన్ని దేవయానికి చెబుతాడు. ఎలాగైనా కచుడిని బ్రతికించమని ఆమె శుక్రాచార్యుడిని…
పురాణాలు
Puranalu – %term% – Ramayanam, Mahabharatham, Sri Bhagavatam, Karthika Puranam and Sthala Puranam mythological stories are written by our dedicated team in an easy-to-understand telugu language which can be read by people of all age groups.
కచుడి పట్ల దేవయాని ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయనను కలుసుకోవడానికీ .. మాట్లాడటానికి ఆమె ఆరాటపడుతూ ఉంటుంది. ఆయన ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఆయన మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నిరంతరం కచుడి ఆలోచనలతోనే గడుపుతూ ఉంటుంది….
కచుడు తనకి విధించిన శాపం గురించి యయాతితో దేవయాని చెప్పడం మొదలుపెడుతుంది. దేవతలు .. దానవుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధంలో దానవులు మరణించగానే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు “మృత సంజీవిని” విద్యచే వాళ్లను తిరిగి బ్రతికిస్తుంటాడు. దానవుల…
యయాతి వేషధారణ చూడగానే ఆయన క్షత్రియుడనీ .. మహారాజు అనే విషయాన్ని దేవయాని గ్రహిస్తుంది. ఆయన మంచి ఆజానుబాహుడు .. అందగాడు అని మనసులోనే అనుకుంటుంది. ఇంతటి అందగాడు తనకి మాత్రమే సొంతం కావాలని అనుకుంటుంది. మన్మథుడినే తలదన్నేలా ఉన్న ఈ…
అది నిర్జన ప్రదేశం కావడం వలన పాడుబడిన బావిలోనే దేవయాని ఉండిపోతుంది. కాపాడమని పిలిచినా ఎవరూ వచ్చే ప్రదేశం కాకపోవడంతో దేవయాని ఆలోచనలో పడుతుంది. ఒకవేళ కాపాడమని పిలుద్దామనుకున్నా, తన వంటిపై వస్త్రాలు లేవు. ప్రాణాలు దక్కినా పరువు పోతుంది. ఇతరుల…
వనవిహారానికి వెళ్లిన శర్మిష్ఠ – దేవయాని కూడా ఆ వనాల్లో తిరుగుతూ అలసిపోతారు. అలాంటి సమయంలోనే అక్కడ వాళ్లకు ఒక సుందరమైన సరస్సు కనిపిస్తుంది. దాంతో వాళ్లు అందులో జలకాలాడాలని నిర్ణయించుకుంటారు. తమ చెలికత్తెలలో కలిసి సరస్సులోకి దిగుతారు. అలా వాళ్లు…
వృషపర్వుడు అనే రాక్షస రాజు కూతురు శర్మిష్ఠ .. ఆమె మహా సౌందర్యవతి. ఎంతోమంది రాజులు .. ఆమె అందచందాలను గురించి తెలుసుకుని ఆమెను వివాహమాడాలనే ఆరాటంతో ఉంటారు. శర్మిష్ఠను వివాహం చేసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆమె తండ్రికి రాయబారం…
అజామీళుడు మృత్యువు నుంచి బయటపడతాడు. విష్ణుదూతలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాడు. నిదానంగా లేచి స్నానాదికాలు పూర్తిచేసుకుంటాడు. పూజామందిరంలో దీపారాధన చేసి భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటాడు. ఆయన కళ్లు వర్షిస్తూ ఉంటాయి. యవ్వనంలో తాను ఎన్నో పొరపాట్లు .. తప్పులు చేశాడు….
విష్ణుదూతలు .. యమదూతల మధ్య జరుగుతున్న సంభాషణ అజామీళుడికి వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరిలో ఎవరు తన ప్రాణాలను తీసుకెళతారోనని ఆయన వాళ్ల సంభాషణపైనే దృష్టి పెడతాడు. యమధర్మరాజు అనుమతి మేరకే తాము అజామీళుడిని తీసుకెళ్లడానికి వచ్చామనీ, ఆయన ఆదేశాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన…
ఒక వైపున కన్నవాళ్లను .. మరో వైపున కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసిన అజామీళుడు, తన కొడుకును మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తాడు. వయసుతో పాటు కొడుకు పట్ల వ్యామోహం పెరుగుతూ వస్తుంది. అలా కొడుకే జీవితంగా రోజులు గడుపుతూ…
