శ్రీ భాగవతం

202   Articles
202

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

ఎప్పటిలానే అజామీళుడు అడవికి వెళ్లి దర్భలు కోసుకుని .. పూలు .. పండ్లు సేకరిస్తుంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది. దాంతో ఆయన అక్కడ ఏం ఉందా అనే ఆలోచనతో అటు వైపు చూస్తాడు. అక్కడి…

Continue Reading

పూర్వం ఒకానొక రాజ్యంలో అజామీళుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను మంచి అందగాడు .. శాస్త్రం తెలిసినవాడు. భగవంతుడి పట్ల భక్తి ఉన్నవాడు .. తల్లితండ్రుల పట్ల ప్రేమ .. భార్యపట్ల అనురాగం ఉన్నవాడు. చిన్నప్పటి నుంచి ఆచారవంతులైన తల్లిదండ్రుల…

Continue Reading

సరస్సులో చాలా కాలంగా నివాసం ఉంటున్న మొసలి, సుదర్శన చక్రం కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. ఆ మొసలి గంధర్వుడిగా నిజరూపాన్ని పొంది తన లోకానికి వెళ్లిపోతుంది. గంధర్వుడు మొసలిగా జన్మించడానికి వెనుక కూడా ఒక బలమైన కారణం కనిపిస్తుంది. “హూ హూ”…

Continue Reading

శ్రీమహా విష్ణువు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడో .. అప్పుడే మొసలి శిరస్సు ఖండించబడుతుంది. దాని తల .. మొండెం వేరై సరస్సులో తేలిపోతాయి. అప్పుడు ఆ మొసలిలో నుంచి ఒక దివ్యజ్యోతి బయటికి వచ్చి గంధర్వుడిగా నిజరూపాన్ని పొందుతుంది. తనకి…

Continue Reading

శ్రీమహా విష్ణువు .. వైకుంఠపురములో లక్ష్మీదేవితో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకు ఏనుగు ఆర్తితో చేసిన ఘీంకారం వినిపిస్తుంది. ఆపదలో ఉన్న ఏనుగు రక్షించమని కోరుతుందని గ్రహించిన విష్ణుమూర్తి, ఒక్కసారిగా అక్కడి నుంచి కదులుతాడు. ఆ…

Continue Reading

మొసలి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గజేంద్రుడు అలసిపోతాడు. ఇక మొసలి కారణంగా తన ప్రాణాలు పోవడం ఖాయమనే విషయం గజేంద్రుడికి అర్థమైపోతుంది. దాంతో భగవంతుడిని శరణు కోరడం వలన ఫలితం ఉంటుందనే విషయం గజేంద్రుడికి గుర్తుకు వస్తుంది. ఈ సమస్త…

Continue Reading

గజేంద్రుడు ఒక సరస్సులోకి దిగేసి దాహం తీర్చుకుని, ఆ తరువాత ఆ నీటితో తపన తీర్చుకుంటూ ఉంటాడు. మిగతా ఏనుగులు తాము కూడా ఆ సరస్సులోకి దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గజేంద్రుడు ఆ సరస్సులోని నీటిని తన తొండంతో అల్లకల్లోలం చేస్తూ…

Continue Reading

“త్రికూట పర్వతం” ప్రాంతంలోని దట్టమైన అడవిలో అనేక రకాల జంతువులు .. మృగాలు జీవిస్తూ ఉంటాయి. సువిశాలమైన .. మహాదట్టమైన ఆ అడవిలోకి ప్రవేశించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. సింహాలను చూసి ఏనుగులు .. పులులను చూసి తేళ్లు …..

Continue Reading

ధృవుడు తన తమ్ముడైన ఉత్తముడి మరణానికి యక్షులు కారకులని తెలుసుకుంటాడు. ఉత్తముడు తన సోదరుడు అని తెలిసికూడా వాళ్లు ఆయనను హతమార్చడం ధృవుడికి తీవ్రమైన ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. యక్షులు అహంకారంతో తన తమ్ముడిని వధించినందుకు వాళ్లకి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని…

Continue Reading

ధృవుడి రాక ఉత్తానపాదుడికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ రోజు నుంచి ఆయన ఉత్తముడితో సమానంగా ధృవుడిని చూసుకుంటూ ఉంటాడు. శ్రీహరి దర్శన భాగ్యం వల్లనే సమస్త శాస్త్రాలలోని సారాన్ని గ్రహించిన ధృవుడు, యుద్ధ విద్యలను కూడా అభ్యసిస్తాడు. తండ్రితో పాటే…

Continue Reading