కృష్ణుడి లీలావిశేషాలను గురించి శుక మహర్షి చెబుతూ ఉంటే, పరీక్షిత్తు మహారాజు ఎంతో ఆసక్తిగా వింటాడు. శ్రీమహా విష్ణువును సేవించడం కోసమే ఎంతోమంది భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. స్వామి నామస్మరణనే ఆహారంగా .. ఆధారంగా భావించారు. ఆ స్వామి…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
యశోదాదేవి వచ్చిందని తెలియగానే కృష్ణుడి అష్ట భార్యలు అక్కడికి వస్తారు. వాళ్లంతా కూడా వినయ విధేయతలతో ఆమెకి నమస్కరించుకుంటారు. పేరు పేరునా వాళ్లందరినీ దేవకీదేవి పరిచయం చేస్తుంది. అందరినీ కూడా యశోదా దేవి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. అంతటి అందమైన…
ఒక రోజున కృష్ణుడు గ్రహణ స్నానం చేయడానికి తన పరివారముతో కలిసి “శ్యమంత పంచకము” అనే క్షేత్రానికి చేరుకుంటాడు. ఆయన అక్కడికి వచ్చాడని తెలిసి యశోద నందులు అక్కడికి చేరుకుంటారు. యశోదను చూడగానే కృష్ణుడు ఆమె పాదాలకు నమస్కరిస్తాడు. ఆమె అతణ్ణి…
బలరాముడి దగ్గరికి చేరుకున్న కృష్ణుడు .. జరిగిన పెళ్లి విషయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. సుభద్రకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అర్జునుడే తన భర్త అని ఊహించుకుంటూ పెరిగింది. అర్జునుడినే తలచుకుంటూ రోజులు గడుపుతోంది. ఆమె కలల్లో .. ఊహల్లో అర్జునుడే…
అర్జునుడిని కలిసిన తరువాత కృష్ణుడు .. సుభద్రను కూడా కలుసుకుంటాడు. బలరాముడు ప్రయత్నాలు ముమ్మరమైనట్టుగా చెబుతాడు. అర్జునుడితో ఆమె పెళ్లికి తాను ఏర్పాట్లను మొదలు పెడుతున్నాననీ, తాను ఎప్పుడంటే అప్పుడు పెళ్లి పీటలనెక్కడానికి సిద్ధంగా ఉండాలని చెబుతాడు. తాను చెప్పేవరకూ జరుగుతున్న…
యతి వేషంలో తనతో సేవలు చేయించుకుంటున్నది అర్జునుడు అని తెలియగానే సుభద్ర సంతోషంతో పొంగిపోతుంది. తన గురించి అర్జునుడు ఆలోచించడం లేదు .. పట్టించుకోవడం లేదు అని ఇంతకాలంగా తాను అనుకున్నదాన్లో నిజం లేదని గ్రహిస్తుంది. తన కోసం యతి వేషంలో…
అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ .. “ద్వారక” సమీపానికి చేరుకుంటాడు. కృష్ణుడి దర్శనం చేసుకుని వెళదామనే ఉద్దేశంతో ద్వారక నగరంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో ఆయనకి సుభద్ర వివాహ విషయం తెలుస్తుంది. దుర్యోధనుడితో ఆమె వివాహం జరిపించడానికి బలరాముడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసి…
లోక కల్యాణం కోసం ఒక్కో అసురుడిని కృష్ణుడు మట్టుబెడుతూ రావడంతో, ద్వారక వాసులంతా సుఖశాంతులతో జీవిస్తుంటారు. ఒక వైపున బలరాముడు .. మరో వైపున కృష్ణుడు ఉండటంతో ద్వారక వైపు చూడటానికి కూడా ఇతర రాజులు భయపడుతూ ఉండేవారు. దాంతో శత్రువుల…
అలా ద్వారక నుంచి నడుస్తూ తన గ్రామంలోకి సుధాముడు అడుగుపెడతాడు. అందరూ తనని చిత్రంగా చూడటాన్ని ఆయన గమనిస్తాడు. తాను కృష్ణుడి సాయాన్ని అర్ధించడానికి ద్వారక వెళ్లినట్టుగా తన భార్య ఊళ్లోవాళ్లకు చెప్పేసి ఉంటుంది. తాను ఏమీ తేకుండా తిరిగి వస్తుండటంతో…
ఇలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ సుధాముడు ముందుకు సాగుతుంటాడు. తనని కృష్ణుడు చాలా ప్రేమగా చూసుకున్నాడు .. ఎంతగానో అభిమానించాడు. ఎంతో గౌరవ మర్యాదలతో చూశాడు. కానీ మరి ఇంటిదగ్గర తన భార్య బిడ్డల పరిస్థితి ఏమిటి? తనపట్ల కృష్ణుడు చూపుతున్న…