శ్రీ భాగవతం

202   Articles
202

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

ఒక వైపున గోకులంలోనే కాదు .. మరో వైపున ఇంట్లోను చిన్ని కృష్ణుడు చాలా అల్లరి పనులు చేస్తుంటాడు. పాలు .. పెరుగు .. వెన్న విషయంలో కృష్ణయ్యను కట్టడి చేయడం యశోదకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ…

Continue Reading

ఒక వైపున కృష్ణుడికి ఎదురవుతున్న ఆపదలతో .. మరో వైపున కృష్ణుడు చేస్తున్న అల్లరి పనులతో యశోదాదేవి సతమతమైపోతుంటుంది. .. ఇంకొక వైపున తమ ఇంట్లో వెన్న దొంగతనం చేస్తున్నాడనే ఫిర్యాదులు కొట్టిపారేయడంలోనే ఆమె సమయమంతా గడిచిపోతుంటుంది. దాంతో కృష్ణుడు ఏం…

Continue Reading

చిన్నికృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి గోకులంలో పాడిపంటలకు కొదవలేకుండా పోతుంది. గోకుల వాసులంతా సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటారు. చిన్నికృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆటపాటలతో మునిగిపోతుంటాడు. గోకులంలోని గొల్లభామల ఇంట్లో ఉట్టిపై ఉన్న వెన్నను దొంగిలించడం .. గోపాకులతో…

Continue Reading

పూతన .. శకటాసురుడు .. గోకులానికి రావడం .. మరణించడం యశోదాదేవికి తీవ్రమైన ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది. దాంతో ఆమె చిన్ని కృష్ణుడిని వదిలి వెళ్లకుండా కనిపెట్టుకుని ఉంటుంది. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకునే సమయంలోను అరుగులపై కూర్చుని బిడ్డ…

Continue Reading

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూతన ప్రవేశిచడం .. ఆ రాక్షస స్త్రీ హఠాత్తుగా మరణించడం యశోదాదేవికి ఆందోళనను కలిగిస్తుంది. ఇకపై చిన్నికృష్ణుడిని ఒంటరిగా వదిలి ఎక్కడికీ వెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు కృష్ణుడికి దిష్టి తీసి .. అతనికి మంత్రించిన తాయెత్తులు…

Continue Reading

కంసుడు తన విశ్రాంతి మందిరంలో పచార్లు చేస్తుంటాడు. ఆయన మనసంతా చాలా ఆందోళనగా ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దేవకీ వసుదేవులను కారాగారంలో వేస్తే .. వాళ్లకి జన్మించిన బిడ్డలందరినీ సంహరిస్తూ వెళుతుంటే .. తన మరణానికి కారకుడని ఆకాశవాణి పలికిన…

Continue Reading

దేవకీదేవి .. వసుదేవులను కారాగారంలో ఉంచిన కంసుడు, వాళ్ల విషయాలను ఎప్పటికప్పుడు తన మనషుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. అలా దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను హతమారుస్తాడు. ఏడవ శిశువును కూడా తన కత్తికి బలి చేసే సమయం కోసం కంసుడు…

Continue Reading

యాదవ రాజైన సూరసేనుడు “మధురాపురము”ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కుమారుడైన “వసుదేవుడు” .. ఉగ్రసేనుడి కుమార్తె అయిన దేవకీదేవిని వివాహం చేసుకుంటాడు. ఇద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేవకీదేవి అంటే సోదరుడైన కంసుడికి మొదటినుంచి కూడా విపరీతమైన…

Continue Reading

పరీక్షిత్తు మహారాజు తన విశ్రాంతి మందిరంలో పచార్లు చేస్తుంటాడు. ఎప్పుడూ తెల్లవారుతోంది .. పొద్దుపోతోంది. కానీ కాలం కరిగిపోతోందనే ఆలోచన ఎప్పుడూ కలిగింది లేదు. కానీ ఈ భూమిపై తనకి మిగిలింది ఏడు రోజులు మాత్రమేనని తెలిసిన దగ్గర నుంచి, ప్రతి…

Continue Reading

“శమీక మహర్షి” మెడలో చచ్చినపాము ఉండటం చూసిన “శృంగి”, తపోదీక్షలో ఉన్న తన తండ్రిని అవమానించింది ఎవరై ఉంటారా అని దివ్య దృష్టితో చూస్తాడు. పరీక్షిత్తు మహారాజు అందుకు కారకుడు అని తెలిసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. మహారాజుననే గర్వంతో .. అధికారం…

Continue Reading