ఓం వేంకటేశాయ నమః |ఓం శ్రీనివాసాయ నమః |ఓం లక్ష్మీ పతయే నమః |ఓం అనామయాయ నమః |ఓం అమృతాంశాయ నమః |ఓం జగద్వంద్యాయ నమః |ఓం గోవిందాయ నమః |ఓం శాశ్వతాయ నమః |ఓం ప్రభవే నమః || 9…
ఓం స్కందాయ నమః |ఓం గుహాయ నమః |ఓం షణ్ముఖాయ నమః |ఓం ఫాలనేత్రసుతాయ నమః |ఓం ప్రభవే నమః |ఓం పింగళాయ నమః |ఓం కృత్తికాసూనవే నమః |ఓం శిఖివాహాయ నమః |ఓం ద్విషడ్భుజాయ నమః || 9 ||…
జరాసంధుడి కోటలోకి ఒక్కసారిగా ప్రవేశించడానికి భీముడు ఉత్సాహాన్ని చూపుతాడు. వెంటనే ఆయనను కృష్ణుడు అడ్డుకుంటాడు. జరాసంధుడు చాలా తెలివైనవాడు అనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకోమని అంటాడు. కోట ప్రవేశద్వారం పైన జరాసంధుడు మూడు “నగారా”లను ఏర్పాటు చేశాడనీ, అన్యులు ఎవరు కోటలోకి…
జరాసంధుడిని అంతం చేయడానికిగాను భీముడిని వెంటబెట్టుకుని బ్రాహ్మణుడి వేషంలో కృష్ణుడు బయల్దేరతాడు. అలా వాళ్లిద్దరూ వెళుతూ ఉండగా జరాసంధుడి జన్మరహస్యాన్ని భీముడితో చెప్పడం మొదలుపెడతాడు కృష్ణుడు. మగధ రాజ్యాన్ని “బృహద్రధుడు” అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం విషయంలో ఆలస్యం అవుతుండటంతో…
ధర్మరాజు “ఇంద్రప్రస్థపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. అక్కడ ఆయన రాజసూయయాగం తలపెడతాడు. రాజసూయయాగానికి సంబంధించిన ఆహ్వానం అందగానే కృష్ణుడు అక్కడికి బయల్దేరతాడు. ఇంద్రప్రస్థంలో అడుగుపెట్టిన కృష్ణుడికి పాండవులు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతారు. వాళ్లందరినీ కృష్ణుడు ఎంతో ప్రేమ పూర్వకంగా పలకరిస్తాడు. రాజసూయయాగానికి…
పౌండ్రకవాసుదేవుడు తాను వాసుదేవుడినని చెప్పుకుంటున్నందుకు కృష్ణుడు ఏమీ పట్టించుకోడు. శంఖచక్రాలను త్యజించమని తనకి శ్రీముఖం పంపినందుకు కూడా ఆయన బాధపడదు. కానీ తానే వాసుదేవుడినని అంగీకరించమంటూ సామాన్య ప్రజలను ఆయన ఇబ్బందులకు గురించేస్తుండటం కృష్ణుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా…
రాజుగా తన ప్రజల ఆలనా పాలన చూసుకోవలసిన పౌండ్రక వాసుదేవుడు, నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచన చేస్తుంటాడు. అతను కూడా అచ్చు కృష్ణుడి మాదిరిగానే నుదుటిపై కస్తూరి తిలకము .. కిరీటము .. నెమలి పింఛము .. మకరకుండలాలు .. కృత్రిమ…
శ్రీకృష్ణుడు .. “శోణపురము”లో బందీగా ఉన్న తన మనవడైన అనిరుద్ధుడిని విడిపించడానికి బయల్దేరతాడు. బలరాముడు .. ప్రద్యుమ్నుడు తమ సైనిక సమూహంతో కృష్ణుడిని అనుసరిస్తారు. కృష్ణుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం బాణాసురుడికి తెలుస్తుంది. వెంటనే ఆయన తన కోట వాకిట…
త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒక రోజున “ద్వారక” చేరుకుంటాడు. రుక్మలోచన దిగాలుగా ఉండటం గమనించిన ఆయన, విషయమేమిటని అడుగుతాడు. దాంతో రుక్మిణీ కలగజేసుకుని, కొన్ని నెలల క్రితం శయ్యా మందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడు తెల్లవారేసరికి అదృశ్యమయ్యాడనే విషయం చెబుతుంది….
ఉష గర్భవతి అని తెలియగానే ఆమె మందిరానికి బాణాసురుడు ఆగ్రహావేశాలతో చేరుకుంటాడు. తండ్రిని మొదటిసారిగా అంతటి కోపంతో చూసిన ఉష భయపడిపోతుంది. పరపురుషుడిని ఎక్కడ దాచింది చెప్పమని బాణాసురుడు అడుగుతాడు. దాంతో ఆయనకి విషయం తెలిసిపోయిందనే సంగతి ఆమెకి అర్థమవుతుంది. ఆయన…
