కృష్ణుడిని చూడగానే “కాలయవనుడు” ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన వరబలం .. భుజబలం సంగతి తెలియక కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకుంటాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనని మట్టుపెట్టగలననే నమ్మకంతో అతను వస్తుండవచ్చని భావిస్తాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను…
బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం .. కృష్ణుడు అతనిని తప్ప మిగతావారిని కడతేర్చడం జరుగుతూ రాసాగింది. ఇలా తరచూ జరుగుతూ రావడంతో,…
Sri Vishnu Sahasranamam in Telugu శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || 1 || యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః…
ఓం శ్రీరామాయ నమః |ఓం రామభద్రాయ నమః |ఓం రామచంద్రాయ నమః |ఓం శాశ్వతాయ నమః |ఓం రాజీవలోచనాయ నమః |ఓం శ్రీమతే నమః |ఓం రాజేంద్రాయ నమః |ఓం రఘుపుంగవాయ నమః |ఓం జానకీవల్లభాయ నమః || 9 ||…
Sri Lalitha Sahasranamam in Telugu అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య |వశిన్యాది వాగ్దేవతా ఋషయః | అనుష్టుప్ ఛందః |శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ |మధ్యకూటేతి శక్తిః | శక్తికూటేతి కీలకం…
కంసుడిని అంతం చేయడానికి ముందు అతని వెనుక “జరాసంధుడు” ఉన్నాడనే ఒక ఆలోచన చేసి ఉండవలసిందని జరాసంధుడు కృష్ణుడితో అంటాడు. తన జోలికి .. తనవారి జోలికి వచ్చిన వాళ్లను జరాసంధుడు అంత తేలికగా వదిలిపెట్టడనే విషయమైనా తెలుసుకుని ఉండవలసిందని చెబుతాడు….
“మధుర” రాజుల ఆధిపత్యం నచ్చని రాజులందరినీ కూడగట్టిన జరాసంధుడు, కృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరతాడు. భారీ సైనిక దళాలతో ఆయన ముందుకు కదులుతూ ఉంటాడు. జరాసంధుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం కృష్ణుడికి తెలిసిపోతుంది. జరాసంధుడు దుష్టబుద్ధి కలిగినవాడు .. దుర్మార్గులతోనే ఆయన…
సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన బలరామకృష్ణులు, ఆ మహర్షి దంపతుల దగ్గర సెలవు తీసుకుని “మధుర” చేరుకుంటారు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, “మగధ” భూపాలుడైన “జరాసంధుడు” కృష్ణుడిపై ఆగ్రహావేశాలతో…
సాందీపని మహర్షి ఆవేదనకు గల కారణం ఏమిటని బలరామకృష్ణులు అడుగుతారు. అప్పుడు ఆయన తన కుమారుడి గురించి ప్రస్తావిస్తాడు. సముద్ర స్నానానికి వెళ్లిన సందర్భంలో తన కుమారుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడనీ, ఆ బిడ్డ మరణించిన దగ్గర నుంచి తన భార్య ఇంకా…
కంసుడిని సంహరించిన కృష్ణుడు, తన తాత అయిన “ఉగ్రసేనుడు”కి సింహాసనాన్ని అప్పగిస్తాడు. దాంతో ప్రజలంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పటివరకూ కంసుడి చెరలో ఉన్న తన తల్లిదండ్రులను .. సాధు సత్పురుషులను బలరామకృష్ణులు విడుదల చేస్తారు. బలరామకృష్ణులను చూసిన దేవకి…
