అలా ద్వారక నుంచి నడుస్తూ తన గ్రామంలోకి సుధాముడు అడుగుపెడతాడు. అందరూ తనని చిత్రంగా చూడటాన్ని ఆయన గమనిస్తాడు. తాను కృష్ణుడి సాయాన్ని అర్ధించడానికి ద్వారక వెళ్లినట్టుగా తన భార్య ఊళ్లోవాళ్లకు చెప్పేసి ఉంటుంది. తాను ఏమీ తేకుండా తిరిగి వస్తుండటంతో…
పురాణాలు
Puranalu – %term% – Ramayanam, Mahabharatham, Sri Bhagavatam, Karthika Puranam and Sthala Puranam mythological stories are written by our dedicated team in an easy-to-understand telugu language which can be read by people of all age groups.
ఇలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ సుధాముడు ముందుకు సాగుతుంటాడు. తనని కృష్ణుడు చాలా ప్రేమగా చూసుకున్నాడు .. ఎంతగానో అభిమానించాడు. ఎంతో గౌరవ మర్యాదలతో చూశాడు. కానీ మరి ఇంటిదగ్గర తన భార్య బిడ్డల పరిస్థితి ఏమిటి? తనపట్ల కృష్ణుడు చూపుతున్న…
శ్రీకృష్ణుడిని కలుసుకుని .. ఆయన ఆతిథ్యాన్ని అందుకుని ద్వారక నుంచి సుధాముడు బయల్దేరతాడు. రథంపై తాను పంపిస్తానని చెప్పినా, సున్నితంగా తిరస్కరించి సుధాముడు నడకసాగించడం మొదలుపెడతాడు. ఆయన అలా ముందుకు సాగుతుంటాడేగానీ ఆయన ఆలోచనలు ద్వారక చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కృష్ణుడు…
సుధాముడిని ఒక ఎత్తైన ఆసనంపై కూర్చోబెట్టిన కృష్ణుడు, ఆయన పాదాలను కడిగి పూజిస్తాడు. అష్టభార్యలు అక్కడ ఉండగా, కృష్ణుడు తన పాదాలను కడగడం సుధాముడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాము విద్యాభ్యాసం చేసిన రోజులను .. అప్పుడు తాము చనువుగా గడిపిన క్షణాలను…
కృష్ణుడిని కలుసుకుని తన పేదరికం గురించి చెప్పుకుని .. ఆయన సహాయాన్ని కోరాలనే ఉద్దేశంతో సుధాముడు ద్వారక బయల్దేరతాడు. కాలి నడకన బయల్దేరిన ఆయన కొన్ని రోజుల తరువాత ద్వారక చేరుకుంటాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోతాడు. కృష్ణుడి గురించి ద్వారకవాసులు…
సుధాముడు .. కృష్ణుడు బాల్యంలో ఒకే గురువు దగ్గర కలిసి చదువుకుంటారు. ఆ తరువాత ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు. సుధాముడికి వివాహమవుతుంది. ఆయన బహు సంతానంతో బాధలు పడుతుంటాడు. ఒకవైపున పేదరికం .. మరో వైపున అధిక సంతానం. కుటుంబాన్ని…
పాండవులు రాజసూయయాగం తలపెడతారు .. ఒక వైపు నుంచి కృష్ణుడు .. మరో వైపు నుంచి కౌరవులు హాజరవుతారు. “ఛేది” భూపాలుడైన శిశుపాలుడు కూడా రాజసూయాగానికి వస్తాడు. రాజసూయ యాగం పూర్తయిన తరువాత అగ్రపూజను అందుకోవలసినదిగా పాండవులు కృష్ణుడిని కోరతారు. భీష్ముడు…
జరాసంధుడి కోటలోకి ఒక్కసారిగా ప్రవేశించడానికి భీముడు ఉత్సాహాన్ని చూపుతాడు. వెంటనే ఆయనను కృష్ణుడు అడ్డుకుంటాడు. జరాసంధుడు చాలా తెలివైనవాడు అనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకోమని అంటాడు. కోట ప్రవేశద్వారం పైన జరాసంధుడు మూడు “నగారా”లను ఏర్పాటు చేశాడనీ, అన్యులు ఎవరు కోటలోకి…
జరాసంధుడిని అంతం చేయడానికిగాను భీముడిని వెంటబెట్టుకుని బ్రాహ్మణుడి వేషంలో కృష్ణుడు బయల్దేరతాడు. అలా వాళ్లిద్దరూ వెళుతూ ఉండగా జరాసంధుడి జన్మరహస్యాన్ని భీముడితో చెప్పడం మొదలుపెడతాడు కృష్ణుడు. మగధ రాజ్యాన్ని “బృహద్రధుడు” అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం విషయంలో ఆలస్యం అవుతుండటంతో…
ధర్మరాజు “ఇంద్రప్రస్థపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. అక్కడ ఆయన రాజసూయయాగం తలపెడతాడు. రాజసూయయాగానికి సంబంధించిన ఆహ్వానం అందగానే కృష్ణుడు అక్కడికి బయల్దేరతాడు. ఇంద్రప్రస్థంలో అడుగుపెట్టిన కృష్ణుడికి పాండవులు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతారు. వాళ్లందరినీ కృష్ణుడు ఎంతో ప్రేమ పూర్వకంగా పలకరిస్తాడు. రాజసూయయాగానికి…
