శ్రీకృష్ణుడిని కలుసుకుని .. ఆయన ఆతిథ్యాన్ని అందుకుని ద్వారక నుంచి సుధాముడు బయల్దేరతాడు. రథంపై తాను పంపిస్తానని చెప్పినా, సున్నితంగా తిరస్కరించి సుధాముడు నడకసాగించడం మొదలుపెడతాడు. ఆయన అలా ముందుకు సాగుతుంటాడేగానీ ఆయన ఆలోచనలు ద్వారక చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కృష్ణుడు…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
సుధాముడిని ఒక ఎత్తైన ఆసనంపై కూర్చోబెట్టిన కృష్ణుడు, ఆయన పాదాలను కడిగి పూజిస్తాడు. అష్టభార్యలు అక్కడ ఉండగా, కృష్ణుడు తన పాదాలను కడగడం సుధాముడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాము విద్యాభ్యాసం చేసిన రోజులను .. అప్పుడు తాము చనువుగా గడిపిన క్షణాలను…
కృష్ణుడిని కలుసుకుని తన పేదరికం గురించి చెప్పుకుని .. ఆయన సహాయాన్ని కోరాలనే ఉద్దేశంతో సుధాముడు ద్వారక బయల్దేరతాడు. కాలి నడకన బయల్దేరిన ఆయన కొన్ని రోజుల తరువాత ద్వారక చేరుకుంటాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోతాడు. కృష్ణుడి గురించి ద్వారకవాసులు…
సుధాముడు .. కృష్ణుడు బాల్యంలో ఒకే గురువు దగ్గర కలిసి చదువుకుంటారు. ఆ తరువాత ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు. సుధాముడికి వివాహమవుతుంది. ఆయన బహు సంతానంతో బాధలు పడుతుంటాడు. ఒకవైపున పేదరికం .. మరో వైపున అధిక సంతానం. కుటుంబాన్ని…
పాండవులు రాజసూయయాగం తలపెడతారు .. ఒక వైపు నుంచి కృష్ణుడు .. మరో వైపు నుంచి కౌరవులు హాజరవుతారు. “ఛేది” భూపాలుడైన శిశుపాలుడు కూడా రాజసూయాగానికి వస్తాడు. రాజసూయ యాగం పూర్తయిన తరువాత అగ్రపూజను అందుకోవలసినదిగా పాండవులు కృష్ణుడిని కోరతారు. భీష్ముడు…
జరాసంధుడి కోటలోకి ఒక్కసారిగా ప్రవేశించడానికి భీముడు ఉత్సాహాన్ని చూపుతాడు. వెంటనే ఆయనను కృష్ణుడు అడ్డుకుంటాడు. జరాసంధుడు చాలా తెలివైనవాడు అనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకోమని అంటాడు. కోట ప్రవేశద్వారం పైన జరాసంధుడు మూడు “నగారా”లను ఏర్పాటు చేశాడనీ, అన్యులు ఎవరు కోటలోకి…
జరాసంధుడిని అంతం చేయడానికిగాను భీముడిని వెంటబెట్టుకుని బ్రాహ్మణుడి వేషంలో కృష్ణుడు బయల్దేరతాడు. అలా వాళ్లిద్దరూ వెళుతూ ఉండగా జరాసంధుడి జన్మరహస్యాన్ని భీముడితో చెప్పడం మొదలుపెడతాడు కృష్ణుడు. మగధ రాజ్యాన్ని “బృహద్రధుడు” అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం విషయంలో ఆలస్యం అవుతుండటంతో…
ధర్మరాజు “ఇంద్రప్రస్థపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. అక్కడ ఆయన రాజసూయయాగం తలపెడతాడు. రాజసూయయాగానికి సంబంధించిన ఆహ్వానం అందగానే కృష్ణుడు అక్కడికి బయల్దేరతాడు. ఇంద్రప్రస్థంలో అడుగుపెట్టిన కృష్ణుడికి పాండవులు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతారు. వాళ్లందరినీ కృష్ణుడు ఎంతో ప్రేమ పూర్వకంగా పలకరిస్తాడు. రాజసూయయాగానికి…
పౌండ్రకవాసుదేవుడు తాను వాసుదేవుడినని చెప్పుకుంటున్నందుకు కృష్ణుడు ఏమీ పట్టించుకోడు. శంఖచక్రాలను త్యజించమని తనకి శ్రీముఖం పంపినందుకు కూడా ఆయన బాధపడదు. కానీ తానే వాసుదేవుడినని అంగీకరించమంటూ సామాన్య ప్రజలను ఆయన ఇబ్బందులకు గురించేస్తుండటం కృష్ణుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా…
రాజుగా తన ప్రజల ఆలనా పాలన చూసుకోవలసిన పౌండ్రక వాసుదేవుడు, నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచన చేస్తుంటాడు. అతను కూడా అచ్చు కృష్ణుడి మాదిరిగానే నుదుటిపై కస్తూరి తిలకము .. కిరీటము .. నెమలి పింఛము .. మకరకుండలాలు .. కృత్రిమ…