శ్రీ భాగవతం

201   Articles
201

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

కృష్ణుడి ఆదేశం మేరకు విశ్వకర్మ ద్వారకా నగరమును నిర్మిస్తాడు. ఎత్తైన భవనాలు .. విశాలమైన పురవీధులు .. అందమైన వనాలతో ప్రజలందరికీ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ నగరాన్ని తీర్చిదిద్దుతాడు. శత్రువులు అంత తేలికగా ద్వారక చేరుకోలేని విధంగా పకడ్బందీ…

Continue Reading

ముచుకుందుడు సూర్యవంశానికి చెందినవాడు .. మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచుకుందుడిని యుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు ఆయన. కదన రంగాన మహామహావీరులు సైతం ఆయన ఎదురుగా నిలబడలేరు .. ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు…

Continue Reading

కాలయవనుడిని తప్పించుకోవడం కోసం కృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. అది చూసిన కాలయవనుడు .. ఆ వెనుకనే ఆ గుహలోకి వెళతాడు. పొడవైన .. విశాలమైన ఆ గుహలో అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోనే ఆయన కృష్ణుడి కోసం వెతకడం…

Continue Reading

కృష్ణుడిని చూడగానే “కాలయవనుడు” ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన వరబలం .. భుజబలం సంగతి తెలియక కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకుంటాడు. ఇతర అసురులను సంహరించినంత తేలికగా తనని మట్టుపెట్టగలననే నమ్మకంతో అతను వస్తుండవచ్చని భావిస్తాడు. ఒక్కసారి తన శౌర్య పరాక్రమాలను…

Continue Reading

బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, ఎప్పటికప్పుడు ఇతర రాజులతో మైత్రి చేసుకుని వాళ్లతో కలిసి మధురపై దండెత్తేవాడు. అలా జరాసంధుడు వరుసగా దండయాత్రలు చేయడం .. కృష్ణుడు అతనిని తప్ప మిగతావారిని కడతేర్చడం జరుగుతూ రాసాగింది. ఇలా తరచూ జరుగుతూ రావడంతో,…

Continue Reading

కంసుడిని అంతం చేయడానికి ముందు అతని వెనుక “జరాసంధుడు” ఉన్నాడనే ఒక ఆలోచన చేసి ఉండవలసిందని జరాసంధుడు కృష్ణుడితో అంటాడు. తన జోలికి .. తనవారి జోలికి వచ్చిన వాళ్లను జరాసంధుడు అంత తేలికగా వదిలిపెట్టడనే విషయమైనా తెలుసుకుని ఉండవలసిందని చెబుతాడు….

Continue Reading

“మధుర” రాజుల ఆధిపత్యం నచ్చని రాజులందరినీ కూడగట్టిన జరాసంధుడు, కృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరతాడు. భారీ సైనిక దళాలతో ఆయన ముందుకు కదులుతూ ఉంటాడు. జరాసంధుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం కృష్ణుడికి తెలిసిపోతుంది. జరాసంధుడు దుష్టబుద్ధి కలిగినవాడు .. దుర్మార్గులతోనే ఆయన…

Continue Reading

సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన బలరామకృష్ణులు, ఆ మహర్షి దంపతుల దగ్గర సెలవు తీసుకుని “మధుర” చేరుకుంటారు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, “మగధ” భూపాలుడైన “జరాసంధుడు” కృష్ణుడిపై ఆగ్రహావేశాలతో…

Continue Reading

సాందీపని మహర్షి ఆవేదనకు గల కారణం ఏమిటని బలరామకృష్ణులు అడుగుతారు. అప్పుడు ఆయన తన కుమారుడి గురించి ప్రస్తావిస్తాడు. సముద్ర స్నానానికి వెళ్లిన సందర్భంలో తన కుమారుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడనీ, ఆ బిడ్డ మరణించిన దగ్గర నుంచి తన భార్య ఇంకా…

Continue Reading

కంసుడిని సంహరించిన కృష్ణుడు, తన తాత అయిన “ఉగ్రసేనుడు”కి సింహాసనాన్ని అప్పగిస్తాడు. దాంతో ప్రజలంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పటివరకూ కంసుడి చెరలో ఉన్న తన తల్లిదండ్రులను .. సాధు సత్పురుషులను బలరామకృష్ణులు విడుదల చేస్తారు. బలరామకృష్ణులను చూసిన దేవకి…

Continue Reading