ఒకసారి సింధు దేశపు రాజు తత్త్వోపదేశం పొందడానికి “కపిల మహర్షి” ఆశ్రమానికి పల్లకిలో వెళుతూ ఉంటాడు. పల్లకి అడవి మార్గంలో వెళుతూ ఉంటుంది. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత, పల్లకి మోసే ఒక బోయి నీరసించిపోతాడు. దాంతో పల్లకిని మోసే…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
భరతుడు పంటచేనుకి కాపలాగా ఒక చోటున కూర్చుని ఉండగా, కొంతమంది ఆటవీకులు అటుగా వస్తారు. కాళికాదేవికి “నరబలి” ఇవ్వడం కోసం వాళ్లు వెతుకుతుంటారు. భరతుడు కనిపించగానే వాళ్లు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. బలీష్టమైన దేహంతో .. ఆరోగ్యంతో .. తేజస్సుతో…
భరతుడు .. లేడి గురించిన ఆలోచనతో చనిపోవడం వలన, ఆ లేడి గురించిన విషయవాసనలు వెనక్కి లాగడం వలన ఆయన లేడిగా జన్మిస్తాడు. ముందు జన్మలో కొంతకాలం పాటు శ్రీమహావిష్ణువు ధ్యానం చేయడం వలన, ఆయనకి పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది….
భరతుడు తన ఆశ్రమంలోనే ఆ లేడిపిల్లను ఉంచేసి .. దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి గనుక, ఆ లేడిపిల్ల విషయంలో ఆయన ఎన్నోరకాల జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆశ్రమంలోకి ఎలాంటి మృగాలు రాకుండా .. లేడిపిల్ల…
దుశ్యంతడు(ఋషభుడు), శకుంతల కుమారుడైన భరతుడు మహావీరుడిగా ఎదుగుతాడు. భరతుడు చంద్రవంశానికి చెందినవాడు మరియు చక్రవర్తి అవుతాడు. విశ్వరూపుడి కుమార్తె అయిన “పంచజని”తో ఆయన వివాహం వైభవంగా జరుగుతుంది. వాళ్లిద్దరూ కూడా ఆదర్శవంతమైన దాంపత్యానికి నిదర్శనంగా నిలుస్తారు. వాళ్లకి ఐదుగురు సంతానం కలుగుతుంది….
కాలం గడిచిపోతూ ఉంటుంది .. యయాతి విలాసవంతమైన జీవితంలో మునిగితేలుతుంటాడు. దేవయాని కూడా ఆయన సేవలో బాహ్యప్రపంచాన్ని మరిచిపోతుంది. ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తారు. అలా వాళ్ల జీవితం సంతోషకరంగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా…
ఇలా ముగ్గురు కొడుకులు కూడా తన ముసలితనాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో, యయాతి డీలాపడిపోతాడు. ఇక మరో కుమారుడైన “పూరువు”ను మాత్రమే అడగాలి. ఆయన కాదంటే ఇక తాను వృద్ధుడిగా ఉండిపోవలసిందే. ఇతరులు తమ యవ్వనాన్ని ఇచ్చే అవకాశం లేదు కనుక, తాను…
యయాతి తనకి యవ్వనం ఇవ్వమని కోరడం పట్ల యదువు అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఒక తండ్రి ఒక కొడుకుని ఈ విధమైన కోరిక కోరడం సరైనదిగా అనిపించడం లేదని అంటాడు. యవ్వనం అందరిలో ఒకే రకమైన భావనలు కలిగిస్తూ ఉంటుందని చెబుతాడు….
శుక్రాచార్యుడు ఆ మాట చెప్పగానే యయాతి సంతోషంతో పొంగిపోతాడు. ఈ మాత్రం అవకాశం ఇస్తే చాలునని అంటాడు. తండ్రి కోపానికి ముందుగా భయపడిన దేవయాని కూడా, ఆ తరువాత యయాతి ముసలి రూపాన్ని దూరం చేసుకునే మార్గం చెప్పడంతో సంతోషపడుతుంది. శర్మిష్ఠ…
శుక్రాచార్యుడు తన కూతురు దేవయానిని యయాతి మోసం చేశాడనే కోపంతో, వృద్ధుడిగా మారిపొమ్మని శపిస్తాడు. ఆయన మహా తపోబల సంపన్నుడు కావడంతో ఆయన శాపం కారణంగా క్షణాల్లోనే యయాతి ముసలివాడిగా మారిపోతాడు. యయాతి తన రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోతాడు. రూపంలో మన్మథుడిలా…