Ramayanam – 7 : Ahalya freed from curse మిథిలా నగరం దిశగా విశ్వామిత్రుడు నడుస్తుంటాడు, రామలక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు. అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది. రాముడి పాద స్పర్శ తాకగానే ఆ…

Continue Reading

Ramayanam – 6 : Sita introduction మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. మిథిలలో ఎలాంటి మోసాలకు, ద్వేషాలకు తావులేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి జనక మహారాజు…

Continue Reading

Ramayanam – 5 : Maricha Subahu antics controlled రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తరువాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలుపెడతాడు….

Continue Reading

Ramayanam – 4 : Killing of Tataka రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ, తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గమధ్యంలో…

Continue Reading

Ramayanam – 3 : Ram Lakshman follows Vishwamitra రాక్షస సంహారం చేయడానికిగాను రాముడిని వెంట తీసుకెళతానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో, దశరథుడు ఉలిక్కి పడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, తాను వస్తానని దశరథుడు అంటాడు….

Continue Reading

Ramayanam – 2 : Vishwamitra arrives కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురూ కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ల విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర…

Continue Reading

Ramayanam – 1 : Putrakameshti Yagam సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబధ్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 43 ఏవం బుద్ధేః పరం బుద్ధ్వాసంస్తభ్యాత్మానమాత్మనా |జహి శత్రుం మహాబాహోకామరూపం దురాసదమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి, అత్యున్నతమైన బుద్ధిచే…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 42 ఇంద్రియాణి పరాణ్యాహుఃఇంద్రియేభ్యః పరం మనః |మనసస్తు పరా బుద్ధిఃయో బుద్ధేః పరతస్తు సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది….

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 41 తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌనియమ్య భరతర్షభ |పాప్మానం ప్రజహి హ్యేనంజ్ఞాన విజ్ఞాన నాశనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కాబట్టి ఓ అర్జునా, మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే…

Continue Reading