దేవతలపై దానవులు తరచు యుద్ధాలకు దిగడం మొదలుపెడతారు. ఏ సమయంలో దానవులు యుద్ధానికి వస్తారో తెలియని ఆందోళన దేవతలలో ఉంటుంది. ఎన్నిమార్లు యుద్ధం చేసినా దానవుల సంఖ్య ఎంతమాత్రం తగ్గకపోవడం దేవతలను నిరాశకు గురిచేస్తూ ఉంటుంది. దానవులు బలపడుతుండటం .. తాము…
పురాణాలు
Puranalu – %term% – Ramayanam, Mahabharatham, Sri Bhagavatam, Karthika Puranam and Sthala Puranam mythological stories are written by our dedicated team in an easy-to-understand telugu language which can be read by people of all age groups.
శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాలు .. లోక కళ్యాణం కోరి ధరించిన ఆ అవతార విశేషాలను గురించి వివరించమని శుక మహర్షిని పరీక్షిత్ మహారాజు కోరతాడు. అప్పుడు ఆయనకు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటి అవతారమైన కూర్మావతారాన్ని గురించి శుకమహర్షి వివరించడం…
ఒకసారి సింధు దేశపు రాజు తత్త్వోపదేశం పొందడానికి “కపిల మహర్షి” ఆశ్రమానికి పల్లకిలో వెళుతూ ఉంటాడు. పల్లకి అడవి మార్గంలో వెళుతూ ఉంటుంది. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత, పల్లకి మోసే ఒక బోయి నీరసించిపోతాడు. దాంతో పల్లకిని మోసే…
భరతుడు పంటచేనుకి కాపలాగా ఒక చోటున కూర్చుని ఉండగా, కొంతమంది ఆటవీకులు అటుగా వస్తారు. కాళికాదేవికి “నరబలి” ఇవ్వడం కోసం వాళ్లు వెతుకుతుంటారు. భరతుడు కనిపించగానే వాళ్లు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. బలీష్టమైన దేహంతో .. ఆరోగ్యంతో .. తేజస్సుతో…
భరతుడు .. లేడి గురించిన ఆలోచనతో చనిపోవడం వలన, ఆ లేడి గురించిన విషయవాసనలు వెనక్కి లాగడం వలన ఆయన లేడిగా జన్మిస్తాడు. ముందు జన్మలో కొంతకాలం పాటు శ్రీమహావిష్ణువు ధ్యానం చేయడం వలన, ఆయనకి పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది….
భరతుడు తన ఆశ్రమంలోనే ఆ లేడిపిల్లను ఉంచేసి .. దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి గనుక, ఆ లేడిపిల్ల విషయంలో ఆయన ఎన్నోరకాల జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆశ్రమంలోకి ఎలాంటి మృగాలు రాకుండా .. లేడిపిల్ల…
దుశ్యంతడు(ఋషభుడు), శకుంతల కుమారుడైన భరతుడు మహావీరుడిగా ఎదుగుతాడు. భరతుడు చంద్రవంశానికి చెందినవాడు మరియు చక్రవర్తి అవుతాడు. విశ్వరూపుడి కుమార్తె అయిన “పంచజని”తో ఆయన వివాహం వైభవంగా జరుగుతుంది. వాళ్లిద్దరూ కూడా ఆదర్శవంతమైన దాంపత్యానికి నిదర్శనంగా నిలుస్తారు. వాళ్లకి ఐదుగురు సంతానం కలుగుతుంది….
కాలం గడిచిపోతూ ఉంటుంది .. యయాతి విలాసవంతమైన జీవితంలో మునిగితేలుతుంటాడు. దేవయాని కూడా ఆయన సేవలో బాహ్యప్రపంచాన్ని మరిచిపోతుంది. ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తారు. అలా వాళ్ల జీవితం సంతోషకరంగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా…
ఇలా ముగ్గురు కొడుకులు కూడా తన ముసలితనాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో, యయాతి డీలాపడిపోతాడు. ఇక మరో కుమారుడైన “పూరువు”ను మాత్రమే అడగాలి. ఆయన కాదంటే ఇక తాను వృద్ధుడిగా ఉండిపోవలసిందే. ఇతరులు తమ యవ్వనాన్ని ఇచ్చే అవకాశం లేదు కనుక, తాను…
యయాతి తనకి యవ్వనం ఇవ్వమని కోరడం పట్ల యదువు అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఒక తండ్రి ఒక కొడుకుని ఈ విధమైన కోరిక కోరడం సరైనదిగా అనిపించడం లేదని అంటాడు. యవ్వనం అందరిలో ఒకే రకమైన భావనలు కలిగిస్తూ ఉంటుందని చెబుతాడు….
