Ramayanam – 7 : Ahalya freed from curse మిథిలా నగరం దిశగా విశ్వామిత్రుడు నడుస్తుంటాడు, రామలక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు. అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది. రాముడి పాద స్పర్శ తాకగానే ఆ…
Ramayanam – 6 : Sita introduction మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది. మిథిలలో ఎలాంటి మోసాలకు, ద్వేషాలకు తావులేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఒకసారి జనక మహారాజు…
Ramayanam – 5 : Maricha Subahu antics controlled రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తరువాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలుపెడతాడు….
Ramayanam – 4 : Killing of Tataka రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ, తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గమధ్యంలో…
Ramayanam – 3 : Ram Lakshman follows Vishwamitra రాక్షస సంహారం చేయడానికిగాను రాముడిని వెంట తీసుకెళతానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో, దశరథుడు ఉలిక్కి పడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, తాను వస్తానని దశరథుడు అంటాడు….
Ramayanam – 2 : Vishwamitra arrives కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురూ కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ల విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర…
Ramayanam – 1 : Putrakameshti Yagam సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ధర్మబధ్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్రలతో వివాహం జరుగుతుంది. అయితే…
Bhagavad Gita Telugu శ్లోకం – 43 ఏవం బుద్ధేః పరం బుద్ధ్వాసంస్తభ్యాత్మానమాత్మనా |జహి శత్రుం మహాబాహోకామరూపం దురాసదమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి, అత్యున్నతమైన బుద్ధిచే…
Bhagavad Gita Telugu శ్లోకం – 42 ఇంద్రియాణి పరాణ్యాహుఃఇంద్రియేభ్యః పరం మనః |మనసస్తు పరా బుద్ధిఃయో బుద్ధేః పరతస్తు సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది….
Bhagavad Gita Telugu శ్లోకం – 41 తస్మాత్త్వమింద్రియాణ్యాదౌనియమ్య భరతర్షభ |పాప్మానం ప్రజహి హ్యేనంజ్ఞాన విజ్ఞాన నాశనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కాబట్టి ఓ అర్జునా, మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే…