Ramayanam – 37 : Hanuman gives advise to Ravana రావణుడు తన సభామందిరంలో సభికుల సమక్షంలో ఆశీనుడై ఉంటాడు. ఆయనకి ఎదురుగా హనుమంతుడిని తీసుకెళ్లి నిలబెడతాడు ఇంద్రజిత్తు. తన కుమారుడి పరాక్రమం గురించి తనకి తెలుసని అన్నట్టుగా హనుమంతుడి…
Ramayanam – 36 : Hanuman caught with Indrajit Brahmastra లంకానగరంలోకి ఒక మహావానరం ప్రవేశించిందనీ, అది కనబడిన వాళ్లను కనబడినట్టుగానే హతమారుస్తుందనే విషయం తెలిసి రాక్షస గణాలు భయపడిపోతాయి. అదే సమయంలో ఆ వానరాన్ని ఎదిరించడానికి వెళ్లిన జంబుమాలి…
Ramayanam – 35 : Hanuman destroys Lanka రావణుడు ఇచ్చిన రెండు మాసాల గడువు పూర్తయ్యేలోగా రామలక్ష్మణులు వస్తారనీ, రావణుడిని సంహరించి ఆమెను తీసుకువెళతారని సీతాదేవికి హనుమంతుడు ధైర్యం చెబుతాడు. అత్యంత బలపరాక్రమాలు, రాముడి ఆదేశం పట్ల అంకితభావం కలిగిన…
Ramayanam – 34 : Hanuman enters Lanka visits Sita లంకిణిని దాటుకుని సూక్ష్మ రూపంలో లంకానగరంలోకి హనుమంతుడు ప్రవేశిస్తాడు. సీతాదేవి కోసం అనేక భవనాలను వనాలను వెదుకుతూ, చివరిగా అశోకవనంలోకి చేరుకుంటాడు. ఒక చెట్టుక్రింద శోక మూర్తియైన ఒక…
Ramayanam – 33 : Hanuman goes to Lanka రాముడి నామస్మరణ చేస్తూ ఆకాశంలో హనుమంతుడు రివ్వున సాగుతుంటాడు. సముద్రంలో ఉన్న మైనాకుడు అనే పర్వతం హనుమంతుడిని చూస్తుంది. వెంటనే సముద్రం పైభాగానికి వస్తుంది. సముద్ర గర్భం నుంచి తన…
Ramayanam – 32 : Sita in Ashokavanam with demons as security సీతాదేవిని అపహరించిన రావణుడు ఆమెను లంకా నగరంలోని అశోకవనంలో ఉంచుతాడు. అక్కడ ఉన్న రాక్షస గణాల మధ్య సీతాదేవి భయం భయంగా రోజులు గడుపుతూ ఉంటుంది….
Ramayanam – 31 : Sugriva coronation and search for Sita వాలి సంహారం జరిగిన తరువాత సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. అప్పటికే వర్షాకాలం మొదలు కావడంతో, వర్షాకాలం పూర్తయిన తరువాత సీతాదేవి అన్వేషణ మొదలుపెట్టడం మంచిదని రాముడు…
Ramayanam – 30 : Rama kills Vali వాలిని వధించి సుగ్రీవుడికి రాజ్యాధికారాన్ని అప్పగించడానికి రామలక్ష్మణులు అంగీకరిస్తారు. వాలిని యుద్ధానికి పిలవమనీ, అతణ్ణి తాను చెట్టుచాటు నుంచి బాణంతో కొడతానని రాముడు చెబుతాడు. దాంతో సుగ్రీవుడు ఎంతో ఉత్సాహంతో వాలి…
Ramayanam – 29 : Rama Lakshmana gets support from Sugriva శబరి సూచన మేరకు పంపానది తీరంలోని ఋష్యమూక పర్వతం దగ్గరికి రామలక్ష్మణులు చేరుకుంటారు. వానరసేన రాజు వాలికి తమ్ముడైన సుగ్రీవుడు, ఆయనకి భయపడి ఆ ఋష్యమూక పర్వతంపై…
Ramayanam – 28 : Shabari hospitality to Rama Lakshmana జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహించిన రామలక్ష్మణులు, ఆ పక్షిరాజుకు ఉన్నత లోకాలు కలగాలని కోరుకుని అక్కడి నుంచి ముందుకు సాగుతారు. అలా వాళ్లు “శబరి” ఆశ్రమానికి చేరుకుంటారు. గతంలో…