Ramayanam – 29 : Rama Lakshmana gets support from Sugriva శబరి సూచన మేరకు పంపానది తీరంలోని ఋష్యమూక పర్వతం దగ్గరికి రామలక్ష్మణులు చేరుకుంటారు. వానరసేన రాజు వాలికి తమ్ముడైన సుగ్రీవుడు, ఆయనకి భయపడి ఆ ఋష్యమూక పర్వతంపై…
Ramayanam – 28 : Shabari hospitality to Rama Lakshmana జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహించిన రామలక్ష్మణులు, ఆ పక్షిరాజుకు ఉన్నత లోకాలు కలగాలని కోరుకుని అక్కడి నుంచి ముందుకు సాగుతారు. అలా వాళ్లు “శబరి” ఆశ్రమానికి చేరుకుంటారు. గతంలో…
Ramayanam – 27 : Jatayu informs about Sita and dies రావణుడు సీతను ఆకాశమార్గాన తన లంకా నగరానికి తీసుకువెళుతూ ఉంటాడు. తనని వదిలేయమని సీతాదేవి ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన వినిపించుకోడు. అలా ఆకాశ మార్గాన వెళుతున్న…
Ramayanam – 26 : Jatayu confronts Ravana రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. ఆమె నిలుచున్న మట్టి దిమ్మతో సహా పెకిలించి తీసుకుని ఆకాశమార్గాన వెళుతుంటాడు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో సీతాదేవి…
Ramayanam – 25 : Sita kidnap బంగారులేడి కోసం ఆ అడవిలో మరింత లోపలికి రాముడు వెళతాడు. సీతమ్మ మాటను కాదనలేక లక్ష్మణ రేఖను గీసి ఆ దిశగా లక్ష్మణుడు వెళతాడు. ఆ ఇద్దరి కోసం ఎదురుచూస్తూ సీతాదేవి ఆశ్రమంలోనే…
Ramayanam – 24 : Lakshmana rekha to secure Sita బంగారులేడిని వేటాడుతూ అడవి లోపలికి రాముడు వెళతాడు. ఆ వైపు నుంచి “సీతా .. లక్ష్మణా” అంటూ రాముడు బాధగా అరిచినట్టు అరుపులు వినిపిస్తాయి. దాంతో సీత తీవ్రమైన…
Ramayanam – 23 : Sita asks Rama to bring golden Deer రావణుడు చెప్పిన ప్రకారం మారీచుడు బంగారు వన్నె కలిగిన లేడి రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి వెళతాడు. పూలమాల కడుతున్న సీత ఆ లేడిని చూస్తుంది….
Ramayanam – 22 : Ravana asks Maricha to disguise as golden deer for kidnapping Sita లంకానగరం వైపు, తన సంబంధీకుల వైపు ఎవరైనా చూడాలన్నా మాట్లాడాలన్నా భయపడాలనే నిర్ణయానికి రావణుడు వస్తాడు. అందువలన సీతను అపహరించి,…
Ramayanam – 21 : Shurpanakha sadness Ravan angry రాముడిని చూసి ఆయనపట్ల వ్యామోహానికి లోనైన శూర్పణఖకి ముక్కు కోసేస్తాడు లక్ష్మణుడు. దాంతో ఆమె అక్కడి నుంచి నేరుగా రావణాసురుడి దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. శూర్పణఖ రాముడిని చూసి…
Ramayanam – 20 : Anasuya invites Lord Rama Sita అత్రి మహర్షి ఆహ్వానం మేరకు సీతారామలక్ష్మణులు చిత్రకూటంలోని వాళ్ల ఆశ్రమానికి వెళతారు. అనసూయదేవి వాళ్లను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తుంది. సీతకి కొన్ని దివ్యమైన ఆభరణాలను అందజేస్తుంది….
