Sri Bhagavatam – Lord Vishnu slaying Hiranyaksha in Varaha avataram కశ్యప ప్రజాపతి తమ ఇద్దరు బిడ్డల భవిష్యత్తును గురించి చెప్పగానే ఆయన భార్య దితి ఆవేదన చెందుతుంది. వాళ్లను మంచి మార్గంలో నడిపించే మార్గమే లేదా? అని…
Dwaraka Tirumala Sri Venkateswara Swamy Temple వేంకటేశ్వరస్వామి వెలసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా “ద్వారకా తిరుమల” కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు. మండల కేంద్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర…
Sri Bhagavatam – Birth of Hiranyaksha and Hiranyakashipu కశ్యప ప్రజాపతి .. ఆయన భార్య “దితి” ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆశ్రమవాసం చేస్తూ ఉంటారు. ఒకరోజున అసుర సంధ్యవేళలో దితి తన భర్తను…
Mattapalli Lakshmi Narasimha Swamy Temple లోక కళ్యాణం కోసం హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి, ఆ తరువాత మహర్షుల అభ్యర్థనతో అనేక క్షేత్రాలలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో సంహరించిన స్వామి .. ఆ అసురుడి రక్తం గోళ్లలోకి పోయి స్వామిని…
Ugadi Rasi Phalalu 2023 “శోభకృతు” నామ సంవత్సర ఉగాది సందర్బంగా పన్నెండు రాశుల వారికి నూతన తెలుగు సంవత్సరాదిలో జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం వార్షిక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ…
Ugadi story and its importance and significance. Ugadi 2025. తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది (Ugadi) రోజున బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించారని…
ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందులు శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వెళతారు. ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉన్న జయవిజయులు వాళ్లను అడ్డగిస్తారు. అది స్వామివారి ఏకాంత సమయం కావడం వలన లోపలికి అనుమతి లేదని చెబుతారు….
Chilkur Balaji Temple శ్రీవెంకటేశ్వరస్వామి పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే క్షేత్రం తిరుమల. ఇక్కడి ఏడుకొండలు .. స్వామివారి వైకుంఠానికి చెందినవి అని చెబుతుంటారు. తిరుమల క్షేత్రంలో అనేక తీర్థాలు కనిపిస్తాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో విశేషం కనిపిస్తూ ఉంటుంది….
దానవులంతా తన సౌందర్యానికి దాసులయ్యారనే విషయాన్ని మోహిని రూపంలోని విష్ణుమూర్తి గ్రహిస్తాడు. ఇక తాను ఎలా చెబితే అలా వింటారని భావిస్తాడు. అమృతాన్ని తాను అందరికీ సమానంగా పంచుతానని దానవులతో మోహిని అంటుంది. దేవతలకి పంచడానికి వీల్లేదని అంటే .. తమకి…
శ్రీమహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీరాముడిగా .. శ్రీకృష్ణుడిగా .. వేంకటేశ్వరస్వామిగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అయితే సత్యనారాయణస్వామిగా ఆయన ఆవిర్భవించిన సందర్భాలు .. ప్రదేశాలు చాలా తక్కువ. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా “జైనాథ్” కనిపిస్తుంది. తెలంగాణ – ఆదిలాబాద్ జిల్లా…