Ramayanam – 17 : Dasharatha death సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుంచి అవతలకి కాలు పెట్టారో, అప్పుడే అంతఃపుర భవనాలన్నీ కళ తప్పుతాయి. అంతవరకూ పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన వీధులన్నీ వెల వెలబోతుంటాయి. కైకేయి మందిరాన కటిక…
Ramayanam – 16 : Lord Rama Sita going to vanavas సీతారాములు పెద్దలకు నమస్కరించుకుని వనవాసానికి బయల్దేరతారు. లక్ష్మణుడు మౌనంగా వాళ్లను అనుసరిస్తాడు. ఈ విషయం తెలియగానే అయోధ్య ప్రజలంతా రాజభవనం దగ్గరికి చేరుకుంటారు. రాముడే తమకి రాజుగా…
Ramayanam – 15 : Kausalya gets tears కైకేయి మందిరం నుంచి వచ్చిన రాముడు, తన తండ్రి అభిప్రాయాన్ని కౌసల్యకు చెబుతాడు. భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం అనే రెండు మాటలను వినగానే ఆమె నివ్వెరపోతుంది. ఎవరూ ఎలాంటి కోరిక…
Ramayanam – 14 : Kaikeyi commands as Dasharatha కైకేయి కబురు చేయడంతో వెంటనే రాముడు ఆమె మందిరానికి వెళతాడు. అక్కడ దశరథుడు దుఃఖితుడై ఉండటం చూసి ఆందోళన చెందుతాడు. ఏం జరిగిందని కంగారుగా అడుగుతాడు. దశరథుడిని తాను అడిగిన…
Ramayanam – 13 : Dasharatha sadness రాముడు 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్లాలనీ, భరతుడిని రాజుగా చేయాలని కైకేయి పట్టుపడుతుంది. ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు. రాముడిని వదిలిపెట్టి తాను ఉండలేననీ, రాముడు లేని రాజ్యంలో ప్రజలే…
Ramayanam – 12 : Keikeyi wish రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన దగ్గర నుంచి కైకేయి భరతుడి గురించి ఆలోచిస్తోందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన భరతుడికి ఎలాంటి అన్యాయం జరగదనీ, అతని కోసం ఏం చేయాలో…
Ramayanam – 11 : Manthara instigates Kaikeyi రాముడికి పట్టాభిషేకం జరగనున్న విషయం చెప్పి, కైకేయిని రెచ్చగొడదామని తాను అనుకుంటే, కౌసల్య కంటే ఆనందంగా కైకేయి ఉండటం చూసి మంధర ఆశ్చర్యపోతుంది. రాముడు రాజవుతున్నాడని తెలిసి ఆనందించడం ఆమె అమాయకత్వానికి…
Ramayanam – 10 : Dasaratha decision కాలం గడుస్తూ ఉంటుంది, దశరథుడు తనకి వయసైపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు. ఇక రాజ్యభారాన్ని తాను మోయలేనని భావిస్తాడు. రాజ్యభారాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. రాముడు తన కుమారులలో పెద్దవాడు కావడమే కాకుండా, ధర్మము…
Ramayanam – 9 : Parashurama arrives రామ లక్ష్మణులను, భరత శతృఘ్నులను వారి భార్యలను వెంటబెట్టుకుని దశరథ మహారాజు అయోధ్యా నగరానికి బయల్దేరతాడు. అలా వాళ్లు కొంతదూరం వెళ్లగానే వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు కారణం ఏమై ఉంటుందా…
Ramayanam – 8 : Sita swayamvar మిథిలా నగరంలో సీత స్వయంవరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇతర రాజ్యాలకి చెందిన రాజులతో పాటు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు కూడా ఆ స్వయంవరానికి హాజరవుతారు. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటారు….