Ramayanam – 20 : Anasuya invites Lord Rama Sita అత్రి మహర్షి ఆహ్వానం మేరకు సీతారామలక్ష్మణులు చిత్రకూటంలోని వాళ్ల ఆశ్రమానికి వెళతారు. అనసూయదేవి వాళ్లను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తుంది. సీతకి కొన్ని దివ్యమైన ఆభరణాలను అందజేస్తుంది….
రామాయణం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో రామాయణం కథలని చదివి తెలుసుకోండి.
Ramayanam – 19 : Bharata meets Lord Rama సీతారాములు చిత్రకూటంలో విడిది చేశారు. చిత్రకూట పర్వత అందాలను చూస్తూ ఆ దంపతులు ఆనందంతో పొంగిపోతుంటారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో సీత కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చిత్రకూట…
Ramayanam – 18 : Bharata angry భరతుడు తన అమ్మమ్మ తాతయ్య ఇంటి నుంచి బయల్దేరి అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్యలోకి రథం ప్రవేశించగానే, అక్కడి వాతావరణంలోని మార్పుల కారణంగా ఆయన మనసు కీడు శంకిస్తుంది. మనసు పరిపరివిధాలపోతూ ఉండగా ఆయన…
Ramayanam – 17 : Dasharatha death సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుంచి అవతలకి కాలు పెట్టారో, అప్పుడే అంతఃపుర భవనాలన్నీ కళ తప్పుతాయి. అంతవరకూ పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన వీధులన్నీ వెల వెలబోతుంటాయి. కైకేయి మందిరాన కటిక…
Ramayanam – 16 : Lord Rama Sita going to vanavas సీతారాములు పెద్దలకు నమస్కరించుకుని వనవాసానికి బయల్దేరతారు. లక్ష్మణుడు మౌనంగా వాళ్లను అనుసరిస్తాడు. ఈ విషయం తెలియగానే అయోధ్య ప్రజలంతా రాజభవనం దగ్గరికి చేరుకుంటారు. రాముడే తమకి రాజుగా…
Ramayanam – 15 : Kausalya gets tears కైకేయి మందిరం నుంచి వచ్చిన రాముడు, తన తండ్రి అభిప్రాయాన్ని కౌసల్యకు చెబుతాడు. భరతుడికి పట్టాభిషేకం, రాముడికి వనవాసం అనే రెండు మాటలను వినగానే ఆమె నివ్వెరపోతుంది. ఎవరూ ఎలాంటి కోరిక…
Ramayanam – 14 : Kaikeyi commands as Dasharatha కైకేయి కబురు చేయడంతో వెంటనే రాముడు ఆమె మందిరానికి వెళతాడు. అక్కడ దశరథుడు దుఃఖితుడై ఉండటం చూసి ఆందోళన చెందుతాడు. ఏం జరిగిందని కంగారుగా అడుగుతాడు. దశరథుడిని తాను అడిగిన…
Ramayanam – 13 : Dasharatha sadness రాముడు 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్లాలనీ, భరతుడిని రాజుగా చేయాలని కైకేయి పట్టుపడుతుంది. ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు. రాముడిని వదిలిపెట్టి తాను ఉండలేననీ, రాముడు లేని రాజ్యంలో ప్రజలే…
Ramayanam – 12 : Keikeyi wish రాముడికి పట్టాభిషేకం అనే విషయం తెలిసిన దగ్గర నుంచి కైకేయి భరతుడి గురించి ఆలోచిస్తోందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన భరతుడికి ఎలాంటి అన్యాయం జరగదనీ, అతని కోసం ఏం చేయాలో…
Ramayanam – 11 : Manthara instigates Kaikeyi రాముడికి పట్టాభిషేకం జరగనున్న విషయం చెప్పి, కైకేయిని రెచ్చగొడదామని తాను అనుకుంటే, కౌసల్య కంటే ఆనందంగా కైకేయి ఉండటం చూసి మంధర ఆశ్చర్యపోతుంది. రాముడు రాజవుతున్నాడని తెలిసి ఆనందించడం ఆమె అమాయకత్వానికి…